=''/>

28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయదశమి శుభాకాంక్షలతో

దశమిరోజున తప్త కాంచనకాంతితో ,కోటిసూర్య సన్నిభమైన ప్రభాజాలముతో,రత్నభూష భూషితమైఅలరారుతారు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.సర్వ మానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్ర స్థానం జగజ్జననే .అడ్డంకులను ఎదుర్కునే శక్తిని ,లొక కళ్యాణ కార్యాలలో విజయాన్ని ప్రసా దించమని ఆ తల్లిని స్వచ్చమైన మనసుతో వేడుకుంటె ఆమె సహ్రుదయ స్వరూపిణియై అశీర్వదిస్తుంది .దసరా పేరుతో మనం జరుపుకొనే విజయదశమి చెడుపై విజయానికి ప్రతీక .

అందరూ సఖ సంతోషాలతో ,అయురా రోగ్యాలతో వుండాలని ఆశిస్తూ అందరికీ ,
దసరా శుభాకాంక్షలు


2 కామెంట్‌లు: